ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అమరావతిని కదిలించే వ్యక్తి పుట్టలేదంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కు పరిపాలన తెలియదని..అటువంటి వ్యక్తి సీఎంగా ఉండటం ప్రజల దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణకు, పరిపాలన వికేంద్రీకరణకు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేసారు. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/s79kbn8
https://ift.tt/16TYuRC
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment