Tuesday, 1 March 2022

ఉక్రెయిన్‌లో అనూహ్య పరిణామం: భారత రాయబార కార్యాలయం క్లోజ్: రంగంలో దిగిన గ్లోబ్‌మాస్టర్

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. మరింత భీకర రూపాన్ని దాల్చింది. రష్యా సైనిక బలగాలు- ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పూర్తిస్థాయిలో దండెత్తాయి. రాకెట్లు, మిస్సైళ్లతో దాడులను నిర్వహిస్తోన్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను సంధిస్తోన్నాయి. ఉక్రెయిన్ సైనికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న కొద్దీ.. రష్యా బలగాలు మరింత రెచ్చిపోతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/O1SBLrv
https://ift.tt/U1DKPmz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour