Thursday, 24 March 2022

100 నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి: పుస్తక పఠనంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మను 100 రూపాయల నోటుపై వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్‌ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన నేతాజీ గ్రంథ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. నేతాజీ గ్రంథ సమీక్షకు డా.పద్మజారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/j9YrEWt
https://ift.tt/eGhgzQk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour