Thursday, 24 March 2022

పాక్ నుంచి భారత్ చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ: రేపు అజిత్ దోవల్, జైశంకర్‌తో భేటీ

న్యూఢిల్లీ: పాకిస్థాన్ పర్యటన ముగించుకున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా ఆయన పాకిస్థాన్ నుంచి నేటి సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ కానున్నారు. కాగా, పాకిస్థాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fA9kZUp
https://ift.tt/eGhgzQk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour