ఏపీలో దాదాపుగా పది వేల ఉద్యోగుల బదిలీకి రంగం సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటు..సిబ్బంది కేటాయింపు..వంటి వాటి పైన అధికారుల కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చింది. కొత్త
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4oqBuSp
https://ift.tt/eGhgzQk
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment