Thursday, 24 March 2022

ఏపీలో పది వేల ఉద్యోగుల బదిలీ - ఆర్దిక శాఖ కసరత్తు : 31న తుది ఉత్తర్వులు..!!

ఏపీలో దాదాపుగా పది వేల ఉద్యోగుల బదిలీకి రంగం సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటు..సిబ్బంది కేటాయింపు..వంటి వాటి పైన అధికారుల కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చింది. కొత్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4oqBuSp
https://ift.tt/eGhgzQk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour