గోవాలో ఎన్నికల పోరు కొనసాగుతోంది. గోవాలో నేడు పోలింగ్ జరగనున్న 40 అసెంబ్లీ స్థానాలకు 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అత్యధిక సంఖ్యలో ఓటర్లు తరలిరావాలని బీజేపీ మాత్రమే కాకుండా పలువురు రాజకీయ నేతలు, రాష్ట్ర గవర్నర్ ట్విట్టర్లో కోరారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6NeazR3
https://ift.tt/ln6XjYu
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment