Monday, 14 February 2022

హమ్మయ్యా,, ఎల్లుండి నుంచి కర్ణాటకలో కాలేజీలు స్టార్ట్..

కర్ణాటకలో హిజాబ్ వివాదం సమసిపోయింది. పరిస్థితి అదుపులోకి రావడంతో.. తిరిగి ఎప్పటిలాగే కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. 16వ తేదీ బుధవారం నుంచి కాలేజీలు తెరచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెిలపారు. పీయూసీ, డిగ్రీలు తెరచుకుంటాయని ఆయన చెప్పారు. కాలేజీలు తెరవడానికి సంబంధించి సీఎం హోంమత్రి, విద్యాశాఖ అధికారులతో చర్చించారని తెలిపారు. కాలేజీలు తెరచుకోకముందే తగిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mj6vM4p
https://ift.tt/XonDdbU

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour