Sunday, 13 February 2022

ఏపీలో మరో సమ్మె-అసెంబ్లీ సమావేశాల వేళ ఛలో విజయవాడ-టీచర్లు, తాత్కాలిక ఉద్యోగుల జేఏసీ

ఏపీలో పీఆర్సీ ఫిట్ మెంట్ వ్యవహారంలో ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వం చివరి నిమిషంలో చర్చలు జరిపి నివారించింది. ఇప్పుడు అదే పీఆర్సీ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీచర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తమ కార్యాచరణను వారు ప్రకటించారు. ఇందులో దశల వారీగా ఉద్యమం చేపట్టి చివర్లో సమ్మెకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Jaun9G8
https://ift.tt/ln6XjYu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour