Tuesday, 15 February 2022

దీప్ సిద్దూ మృతి.. కబళించిన రోడ్డు ప్రమాదం.. ఎర్రకోటపై ఘటనతో హల్‌చల్

పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్దూ చనిపోయాడు. హర్యానాలో గల సోనిపట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన చనిపోయారు. అతని తెల్ల కలర్ స్కార్పియో వాహనం.. స్టేషనరీ తీసుకొస్తున్న ట్రక్కును ఢీ కొంది. హర్యానాలో గల ఖర్కొడా వద్ద ఫెరిపెరల్ ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. అతనితోపాటు నటి, స్నేహితురాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/exaO73F
https://ift.tt/2seQpNE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour