టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరనన్నారు. పన్నులు, ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల అడ్డదారులకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. వారి విచ్చలవిడి తనంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MSPWnG6
https://ift.tt/2seQpNE
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment