Tuesday, 15 February 2022

ఉగ్రవాది ఇంట్లో ఉండటానికి కేజ్రీవాల్ రెడీ.. గతాన్ని తవ్విన రాహుల్ గాంధీ

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. క్యాంపెయిన్‌లో నేతలు బిజీగా ఉన్నారు. నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. అధికార కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల డైలాగ్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. 'ఆప్' అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ వంటి నేతలు టెర్రరిస్టుల ఇళ్లలో ఉండేందుకు వెనుకాడరని కామెంట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/A6jM3Hw
https://ift.tt/2seQpNE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour