Sunday, 6 February 2022

పీఆర్సీ జేఏసీలో చీలిక..!! విరమణకు వ్యతిరేకం - ఆందోళన కంటిన్యూ : వారి మద్దతుతో...!!

ఏపీలో పీఆర్సీ సాధన సమితి నేతలు తమ సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చల తరువాత మంత్రులతో కలిసి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆదివారం సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు చెప్పారు. సీఎం సైతం అనేక అంశాలు ఉద్యోగ సంఘాల నేతలతో పంచుకున్నారు. అయితే, ప్రభుత్వంతో చర్చలు...సమ్మె విరమణ సమయంలోనే ఉపాధ్యాయ సంఘాల నేతలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FPZs5xV
https://ift.tt/j7VEguz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour