Sunday, 6 February 2022

జగన్ నిర్ణయం - బీజేపీ ప్రభుత్వం అమలు : కర్ణాటకలోనూ అమలు ఆరంభం..!!

ఏపీ సీఎం జగన్ మానస పుత్రిక వార్డు సచివాలయ వ్యవస్థ. ఎన్నికల ముందే పాదయాత్ర సమయం నుంచి వార్డు - గ్రామ సచివాలయాల ఏర్పాటు.. వాటి ప్రయోజనాల గురించి జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని అమల్లోకి తీసుకొచ్చారు. వీటి ద్వారానే స్థానికంగా గ్రామాల్లో.. సంబంధిత వార్డుల్లో ప్రభుత్వ సేవలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/quCp1QS
https://ift.tt/j7VEguz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour