Sunday, 6 February 2022

అటు కేసీఆర్..ఇటు వైఎస్ జగన్: ఒకేరోజు

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. త్రిదండి చినజీయర్ స్వామి చేపట్టిన రామానుజుల సహస్రాబ్ది సమారోహం ఈ నెల 2వ తేదిన ప్రారంభమైంది. 14న ముగుస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా ఆశ్రమంలో 1,035 కుండాలతో శ్రీలక్ష్మీనారాయణ యాగాన్ని నిర్వహిస్తోన్నారు రుత్విక్కులు. 216 అడుగుల ఎత్తు ఉన్న సమతామూర్తి, జగద్గురు రామనుజాచార్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KlAiD5f
https://ift.tt/j7VEguz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour