న్యూఢిల్లీ: హర్యానాలోని గురుగ్రాంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురుగ్రామ్లోని అపార్ట్మెంట్ పైకప్పు గురువారం సాయంత్రం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకుపోయారని అధికారులు మీడియాకు తెలిపారు. ఏఎన్ఐ నివేదికల ప్రకారం, గురుగ్రామ్లోని సెక్టార్ 109లోని చింటెల్స్ ప్యారడిసో హౌసింగ్ కాంప్లెక్స్లో ఈ సంఘటన జరిగింది, ఇక్కడ హౌసింగ్ కాంప్లెక్స్ డీ టవర్ ఆరవ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jVERkTx
https://ift.tt/4ajfIVs
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment