Wednesday, 9 February 2022

పేడ చల్లి, ఇటుక విసిరి: బీజేపీ ఎమ్మెల్యేపై ఆర్ఎల్డీ మద్దతుదారుల దాడి..

ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. అయితే క్యాంపెయిన్ ముగిసన సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. భాగ్ పట్ జిల్లా చాప్రౌలిలో బీజేపీ ఎమ్మెల్యే సహేందర్ సింగ్‌ రోడ్ షో నిర్వహించారు. అయితే అతనికి చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రచారం చేసే సమయంలో కొందరు అనుచితంగా ప్రవర్తించారు. వారు ఆర్ఎల్డీ మద్దతుదారులు అని పోలీసులు భావిస్తున్నారు. కాన్వాయ్‌లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1qtHaLB
https://ift.tt/9Nrius1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour