Thursday, 10 February 2022

UP polls: తొలి దశ ఎన్నికల్లో 60.17 శాతం ఓటింగ్, గతం కంటే తక్కువే, వివరాలు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గురువారం జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 403 మంది సభ్యుల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొదటి దశ గురువారంతో ముగియగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని జాట్‌ల ఆధిపత్య బెల్ట్‌లో 60.17 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2017లో 63.5% కంటే తక్కువ. ‘యూపీ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ విజయవంతంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CdxGiIh
https://ift.tt/4ajfIVs

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour