జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు..ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. నర్సాపురం మత్య్సకార సభలో ఆయన ముఖ్యమంత్రి జగన్ ఇగో గురించి మాట్లాడుతూ హాహభావాలు ప్రదర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు...ప్రదర్శించిన హాహభావాలు తాజాగా సీఎం జగన్ తో హీరోలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సమయంలో చోటు చేసుకున్నవిగా విశ్లేషణలు మొదలయ్యాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PhIWp4X
https://ift.tt/CuxWqsp
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment