Sunday, 20 February 2022

ఏ క్షణాన ఏం జరుగుతుందో: భారత ఎంబసీ ఖాళీ: ఆ అధికారుల కుటుంబాలు స్వదేశానికి

కీవ్: ఉక్రెయిన్‌లో కొద్ది రోజులుగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం తొలగిపోవట్లేదు. మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతూనే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన వివాదం పరిష్కారానికి నోచుకోనంతగా ముదిరినట్టు కనిపిస్తోంది. దీనికోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా బరిలోకి దిగారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారంటే దీని తీవ్రత ఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/c6MV9BO
https://ift.tt/flKj1eg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour