Sunday, 20 February 2022

జీతాల టెన్షన్ : అయిదు రోజులు - రెండు నెలల బిల్లులు : ట్రెజరీల పైనే..!!

ఫిబ్రవరి జీతాలు అందుకోవటానికి సమయం దగ్గర పడుతోంది. ప్రభుత్వం కొత్త పీఆర్సీని 2022 జనవరి నుంచి అమలు చేసింది. ఆ సమయంలో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీంతో..ఉద్యోగులు, డీడీవోల సహాయనిరాకరణ కు దిగాయి. ఫలితంగా పీఆర్సీ జీతాల బిల్లులు సమర్పించలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం జనవరి జీతాలు ఖచ్చితంగా కొత్త వేతనం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mqJKOyb
https://ift.tt/CuxWqsp

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour