Wednesday, 9 February 2022

విచారణ ఆగలేదు: రైతుల మరణాలకు కారణమైన అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కేసుపై మోడీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడారు. నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు దాడి చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం "పారదర్శకంగా పని చేస్తోంది' అని అన్నారు. నలుగురు రైతులు, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3RH9wmY
https://ift.tt/9Nrius1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour