Tuesday, 8 February 2022

బీజేపీ తలరాతను నిర్ధారించే పోరు: ఉత్తర ప్రదేశ్‌తోనే మొదలు: తొలిదశ పోలింగ్‌ పూర్తి వివరాలివే

లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభం కానుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో తొలివిడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం పోలింగ్ మొదలు కానుంది. ఏడు దశల్లో మార్చి 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కోట్లాదిమంది ఓటర్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ph9Kykc
https://ift.tt/HVwpivm

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour