Wednesday, 9 February 2022

మరికొద్ది గంటల్లో యూపీలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు: 58 స్ఠానాలకు పోలింగ్

లక్నో: దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 10 గురువారం రోజున తొలి దశ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి దశలో 58 స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు కూడా పూర్తి చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/neHI8G5
https://ift.tt/9Nrius1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour