Tuesday, 15 February 2022

కేంద్రమంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి.. ఎస్పీ గుండాలేనని బీజేపీ ఆరోపణ

కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బాగల్‌కు చేదు అనుభవం కలిగింది. ఉత్తరప్రదశ్ మొయిన్ పురి జిల్లా కర్హాల్ వద్ద కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. సత్యపాల్.. కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తోన్న సంగతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LFgIH1B
https://ift.tt/2seQpNE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour