Sunday, 13 February 2022

యూపీలో రెండో దశ, గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీల అన్ని స్థానాలకు పోలింగ్ ప్రారంభం: మోడీ పిలుపు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇక మరో రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఈ ఉదయం పోలింగ్ షురూ అయ్యింది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. మూడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/At5BErp
https://ift.tt/ln6XjYu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour