Sunday, 13 February 2022

కేసీఆర్ మంత్రాంగం: హైదరాబాద్‌కు మమత బెనర్జీ: స్టాలిన్‌కు ఫోన్: ఉద్ధవ్ సైతం సై: కీలక భేటీకి

హైదరాబాద్: దేశంలో మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇదివరకెప్పుడూ లేని వేగం ఇది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్ యూపీఏకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్.. దేశ రాజకీయ తెరపైకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టేలా కనిపించట్లేదు. ఈ దిశగా మరో కీలక ముందడుగు పడబోతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UhQZdvG
https://ift.tt/ln6XjYu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour