ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పైన ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి కానుంది. దీంతో...ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hEI9zvb
https://ift.tt/t4nY2pl
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment