Friday, 11 February 2022

నేరాల్లో - బూటకపు ఎన్ కౌంటర్లలో నెంబర్ 1 : మా వైపు తప్పు చూపిస్తారా - బీజేపీపై అఖిలేష్ ఫైర్..!!

ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు మాటల తీవ్రతను పెంచుతున్నాయి. తొలి దశ పోలింగ్ ముగియటంతో...రాజకీయ పార్టీలు మలి విడత పోలింగ్ పైన ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా ప్రచారాన్ని హోరా హోరీగా కొనసాగిస్తున్నాయి. ఇక, బీజేపీ - ఎస్పీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తొలి విడత పోలింగ్ ముగిసిన తరువాత బీజేపీ నేతలు కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fe3ZpbF
https://ift.tt/t4nY2pl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour