టీడీపీ ఎమ్మెల్సీ ...ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు బెయిల్ మంజూరు అయింది. వాణిజ్యపన్నుల శాఖలో పనిచేస్తున్నప్పుడు పదోన్నతి కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసారు. గురువారం అర్ద్రరాత్రి అరెస్ట్ చేసి...గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన పైన నమోదై సెక్షన్ల ఆధారంగా విచారించారు. అశోక్ బాబును
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/oFz5Uxm
https://ift.tt/t4nY2pl
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment