Sunday, 6 February 2022

Vaccine: భారత్‌లో అత్యవసర వినియోగానికి స్పుత్నిక్ లైట్ సింగిల్ డోసుకు డీసీజీఐ అనుమతి

న్యూఢిల్లీ: భారతదేశంలో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఆదివారం తెలిపారు. ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు మనదేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IzY2e7n
https://ift.tt/j7VEguz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour