Saturday, 19 February 2022

చిరంజీవి-మోహన్ బాబు ఒకే వేదిక మీదకు : సీఎం జగన్ నిర్ణయాలపై: కలుస్తారా - విభేదిస్తారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక కీలక భేటీకి రంగం సిద్దమైంది. మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకే వేదిక మీదకు రానున్నారు. ఒకే అంశం పైన మాట్లాడనున్నారు. ఇందుకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు అన్ని విభాగాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PcXjdzr
https://ift.tt/flKj1eg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour