Sunday, 20 February 2022

యూపీ, పంజాబ్‌లో ముగిసిన పోలింగ్, అక్కడ 2017 కన్న తక్కువగా ఓటింగ్

చెదురు మదురు ఘటనలు మినహా ఉత్తరప్రదేశ్‌లో మూడో విడత, పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక ప్రశాంతంగా జరిగాయి. పంజాబ్‌లో ఒకే విడతలో మొత్తం 117 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్ కరుణరాజు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల సమయానికి 63 శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం ఉదయం 8

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/uoJjsFh
https://ift.tt/flKj1eg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour