ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇవ్వాళ జనసేన పార్టీ మత్స్యకార అభ్యున్నతి సభను నిర్వహించనుంది. మత్స్యకారులకు అండగా నిలవడానికి, వారి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో జనసేన పార్టీ ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర సీనియర్ నాయకులు ఇందులో పాల్గొనున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/vZJSXAC
https://ift.tt/flKj1eg
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment