Saturday, 19 February 2022

భీమ్లా నాయక్ ప్రమోషన్ కోసమే పవన్ కల్యాణ్ నర్సాపూర్ సభ: గతానుభవాలివే: వైసీపీ ఏం చెబుతోంది?

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇవ్వాళ జనసేన పార్టీ మత్స్యకార అభ్యున్నతి సభను నిర్వహించనుంది. మత్స్యకారులకు అండగా నిలవడానికి, వారి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో జనసేన పార్టీ ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర సీనియర్ నాయకులు ఇందులో పాల్గొనున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/vZJSXAC
https://ift.tt/flKj1eg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour