Wednesday, 23 February 2022

కుట్రకోటగా కరకట్ట నివాసం; వివేకా హత్యకేసులో సీబీఐ లీకులపై అనుమానం: గడికోట శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ టిడిపి నేతలు దిగజారి పోతున్నారని వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై కూడా టిడిపి నేతలు అనుమానం వ్యక్తం చేయడం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BNyCP8O
https://ift.tt/fCO4Fn8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour