Wednesday, 23 February 2022

కేంద్రానికి సీఎం జగన్ లేఖ - ఏపీ విద్యార్దులను రప్పించండి : ఏపీ భవన్ లో ఏర్పాట్లు..!!

ఉక్రెయిన్ లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాసారు. ఉక్రెయిన్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులను సురక్షితంగా రప్పించాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఏపీ ముఖ్యమంత్రి కోరారు. విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత అనిశ్చితి, ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో వేర్వేరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5zqaYIe
https://ift.tt/fCO4Fn8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour