Wednesday, 23 February 2022

ఏపీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఫిక్స్ - రాజధానుల బిల్లులు : మంత్రులకు లాస్ట్ ఛాన్స్..!!

ఏపీలో బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మార్చి 7వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో తొలి రోజున సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఆ మరుసటి రోజున 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసగించనున్నారు. అదే రోజు జరిగే బీఏసీ సమావేశంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/RfJmLUj
https://ift.tt/fCO4Fn8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour