Thursday, 17 February 2022

మేడారం జాతరకు కేసీఆర్: అతిపెద్ద పండగకు జాతీయ హోదా కోసం డిమాండ్

ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీన మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ జాతర ఆరంభమైంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారంలో వెలిసిన వనదేవతలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. కుంభమేళా తరువాత ఆ స్థాయిలో భక్తులు దర్శించుకునే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/quNoa5s
https://ift.tt/O5oIAD6

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour