ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీన మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ జాతర ఆరంభమైంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారంలో వెలిసిన వనదేవతలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. కుంభమేళా తరువాత ఆ స్థాయిలో భక్తులు దర్శించుకునే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/quNoa5s
https://ift.tt/O5oIAD6
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment