Thursday, 17 February 2022

ఎవరి వాదన వారిదే - తెగని పంచాయితీ : ఏపీ ఏకపక్షంగా విభజించింది..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై క్లారిటీ రాలేదు. పంచాయితీ తెగలేదు. రెండు రాష్ట్రాలు తమ వాదనలకే కట్టుబడి ఉన్నాయి. కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి హాజరైన అధికారులు ఎవరి వాదన వారు వినిపించారు. ముందుగా నిర్ణయించిన అయిదు అంశాల పైన ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/X2lBACk
https://ift.tt/O5oIAD6

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour