న్యాయవాదులుగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిందిపోయి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ప్రతిష్టను దిగజార్చడం ఏమిటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేదిలేదని తేల్చి చెప్పింది. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం , సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం , వీడియోలు అప్లోడ్ చేయడాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. న్యాయవాదులు న్యాయవ్యవస్థను గౌరవిస్తేనే ప్రజల్లోనూ ఆ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AYNnK2d
https://ift.tt/O5oIAD6
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment