Thursday, 17 February 2022

న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చుతారా -సహించబోం : అనుచిత పోస్టుల కేసులో హైకోర్టు..!!

న్యాయవాదులుగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిందిపోయి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ప్రతిష్టను దిగజార్చడం ఏమిటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేదిలేదని తేల్చి చెప్పింది. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం , సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం , వీడియోలు అప్లోడ్ చేయడాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. న్యాయవాదులు న్యాయవ్యవస్థను గౌరవిస్తేనే ప్రజల్లోనూ ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AYNnK2d
https://ift.tt/O5oIAD6

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour