Saturday, 19 February 2022

యూపీలో మూడో దశ పోలింగ్ ప్రారంభం - ఆ రెండు పార్టీలకూ కీలకం : అఖిలేష్ కు పరీక్ష..!!

ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో..ఇప్పుడు అందరి ఫోకస్ యూపీ పైనే ఉంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తి కావటంతో..మరో అయిదు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో కీలకమైన మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. బుందేల్‌ఖండ్, అవధ్, పశ్చిమ యూపీల్లోని 16 జిల్లాల పరిధిలో 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. అన్ని పార్టీల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PyF2YfV
https://ift.tt/FXHnecp

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour