Saturday, 19 February 2022

పంజాబ్ ఓటర్లు ఎటు వైపు - రాజకీయ ఉత్కంఠ :117 స్థానాలకు నేడే పోలింగ్..!!

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ తరువాత ఆ స్థాయిలో ఆసక్తి కలిగిస్తున్న రాష్ట్రం పంజాబ్. ఇక్కడ ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో ప్రచారం మొదలు..ఎన్నికల హామీలు గుప్పించాయి. పంజాబ్ లోని మొత్తం 117 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1,304 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వారిలో 93 మంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AePYgwZ
https://ift.tt/FXHnecp

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour