Saturday, 19 February 2022

రేపు ముంబైకి కేసీఆర్: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో ప్రత్యేక భేటీ, అజెండా జాతీయ రాజకీయమే!

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈసారి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ యేతర ముఖ్యమంత్రులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పలువురు ముఖ్యమంత్రులు కూడా ఇటీవల కేంద్రంపై విమర్శలు చేసిన కేసీఆర్‌కు మద్దతు పలికారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lV4COAK
https://ift.tt/FXHnecp

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour