Wednesday, 2 February 2022

ఛలో విజయవాడ హైటెన్షన్: ప్రభుత్వ ఉద్యోగులు..టీచర్ల అరెస్టులు..గృహ నిర్బంధం: తనిఖీలు

అమరావతి: ఏపీలో నెలకొన్న పీఆర్సీ వివాదం పతాక స్థాయికి చేరుకుంది. కొత్త వేతనాలను అమలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా ఉద్యమిస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఇవ్వాళ ఛలో విజయవాడ ఆందోళనను చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PKGJ32bun
https://ift.tt/HIjAfVXiW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour