Wednesday, 2 February 2022

ప్ర‌జ‌ల‌ ప్రాణాలు పోతున్నా జగన్‌కు పట్టదా.. కల్తీ కల్లు ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జీలుగు కల్లు తాగి ఐగురుగు చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఈఘటనపై సీఎం జగన్ ఇంతవరకు స్పందించకపోవడం దుర్మర్గమని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WLEI94upl
https://ift.tt/HIjAfVXiW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour