Tuesday, 1 February 2022

ఉద్యోగ నేతలకు ఇరకాటం : అటు ప్రభుత్వం - ఇటు హైకోర్టు - న్యాయస్థానం తాజా వ్యాఖ్యలతో..!!

పీఆర్సీ సాదన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన తీవ్రతరం చేసాయి. రేపు (గురువారం) ఛలో విజయవాడకు పిలుపునిచ్చాయి. పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా..నిర్వహించి తీరుతామంటూ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అటు ప్రభుత్వం నుంచి సమ్మెకు వెళ్లవద్దంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు తర్జన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HKl7inDRE
https://ift.tt/drIfEhbJy

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour