Tuesday, 1 February 2022

\"ఛలో విజయవాడ\" టెన్షన్ - అనుమతి నిరాకరణ : నేతలకు నోటీసులు..!!

ఏపీలో పీఆర్సీ పోరు తీవ్రతరం అవుతోంది. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ.. స్టీరింగ్ కమిటీలో నిర్వహించిన చర్చలు ఫలితం ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి చర్చలు సానుకూల వాతావరణంగా జరిగాయంటూ ప్రభుత్వ సలహా దారు సజ్జల వెల్లడించారు. అయితే, కొత్త పీఆర్సీ ప్రకారం ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. వాటి మేరకు జీతాల జమ చేసింది. దీని ద్వారా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7f1OIA5lK
https://ift.tt/drIfEhbJy

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour