Tuesday, 1 February 2022

ఏపీకి మళ్లీ టోపీ - సీఎం జగన్ సత్తాకు సవాల్ : రాష్ట్ర ప్రస్తావనే లేదు - పోలవరం ఏం చేస్తారు..!!

కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావనే లేదు. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నా... ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నా.. పొరపాటున కూడా బడ్జెట్‌ ప్రసంగంలో ఏపీ పేరే వినిపించ లేదు. మరో సారి ఏపీకి కేంద్రం టోపీ పెట్టింది. ఆర్దికంగా కష్టాల ఊబిలో చిక్కుకున్న ఏపీ పైన అదే నిర్లక్ష్యాన్ని కంటిన్యూ చేసింది. కనీస కనికరం చూపలేదు. ముఖ్యమంత్రి జగన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ieo5pGswQ
https://ift.tt/drIfEhbJy

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour