కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావనే లేదు. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నా... ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నా.. పొరపాటున కూడా బడ్జెట్ ప్రసంగంలో ఏపీ పేరే వినిపించ లేదు. మరో సారి ఏపీకి కేంద్రం టోపీ పెట్టింది. ఆర్దికంగా కష్టాల ఊబిలో చిక్కుకున్న ఏపీ పైన అదే నిర్లక్ష్యాన్ని కంటిన్యూ చేసింది. కనీస కనికరం చూపలేదు. ముఖ్యమంత్రి జగన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ieo5pGswQ
https://ift.tt/drIfEhbJy
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment