హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రగ్స్ సమూల నిర్మూలనకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిదిలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ సీపీ కార్యాలయం కేంద్రంగా ఈ రెండు విభాగాలు బుధవారం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hofXM4T
https://ift.tt/HVwpivm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment