ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ.. ఓటర్లను అట్రాక్ట్ చేసే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. పంజాబ్పై ముఖ్య నేతల కన్ను పడింది. బీజేపీ లక్ష్యం కొత్త పంజాబ్ నిర్మాణం చేయడమేనని ప్రధాని మోడీ అన్నారు. అందుకోసం తమకు దూరదృష్టి ఉందని చెప్పారు. ఇవాళ ఆయన వర్చువల్గా ప్రజలతో మాట్లాడారు. త్వరలో తాను పంజాబ్ పర్యటనకు వస్తానని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Og2Z36S
https://ift.tt/HVwpivm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment