Monday, 7 February 2022

గణనీయంగా తగ్గిన కరోనాకేసులు; భారీగానే మరణాలు: తాజా కేసుల స్థితి ఇదే

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో దేశం 67,597 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. భారతదేశ రోజువారీ కోవిడ్ -19 సంఖ్య మంగళవారం నాడు గణనీయంగా తగ్గటం చాలా ఊరటనిచ్చింది. అయితే మరణాల సంఖ్య మాత్రం 1000 దాటి నమోదవుతున్న పరిస్థితి ఉంది. గత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qrgMWYF
https://ift.tt/eqvU6HI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour